Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతెన లేక ఎడ్లబండిపై రోగి తరలింపు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 12, 2026 10:43 AM ఆసిఫాబాద్General
వంతెన లేక ఎడ్లబండిపై రోగి తరలింపు - Udayam
ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం జెండాగూడకు చెందిన చంద్రసేన్‌ను వంతెన లేక ఎడ్లబండిపై ఒర్రె దాటించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇచ్చినా అంబులెన్స్ ఒర్రె వద్దే ఆగిపోయింది. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో కుటుంబసభ్యులు ఈ విధంగా రోగిని తరలించారు. గ్రామస్థులు వంతెన నిర్మించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని తెలిపారు.

Comments

G
Loading comments...