Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్‌ భారత్‌కు అందరి భాగస్వామ్యం అవసరం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 11, 2026 4:25 PM ఏలూరుGeneral
వికసిత్‌ భారత్‌కు అందరి భాగస్వామ్యం అవసరం - Udayam
2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేసీ అభిషేక్‌ గౌడ పిలుపునిచ్చారు. మంగళవారం గూగుల్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘నేను’ కార్యక్రమం ద్వారా ప్రజలు, విద్యార్థులు తమ ఆలోచనలు, సూచనలను వీడియోలుగా రూపొందించి అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ జాతీయ స్ఫూర్తితో కృషి చేయాలని జేసీ కోరారు.

Comments

G
Loading comments...