Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల అమరధామం

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 7:12 AM హైదరాబాద్General
పరకాల అమరధామం - Udayam
హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో భాగంగా పరకాలలో నిజాం సిపాయిల కాల్పుల్లో అసువులు బాసిన అమరుల స్మృత్యర్థం నిర్మించిన అమరధామం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. నాటి జలియన్‌వాలాబాగ్‌ తరహా ఉదంతంలో ప్రాణాలు కోలిన 22 మంది పోరాట యోధుల చరిత్ర భావితరాలకు చేరేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...