వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలం సర్వాయిపేటలో అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
ప్రాజెక్ట్లో ఏర్పాటు చేస్తున్న పాపన్న గౌడ్ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం
Comments
Loading comments...

