వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. అమ్మవారిని పల్లకిలో ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఊరేగించనున్నారు.
పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలని ఈవో వీరేశం కోరారు.
Comments
Loading comments...

