వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
పాకిస్థాన్ సోషల్ మీడియా ఖాతాల బ్లాక్.
సీజేపీ ఆందోళనలు, 'సంసద్ చలో' వేళ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న పాకిస్థాన్కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను ఢిల్లీ పోలీసులు బ్లాక్ చేశారు.
గతంలో 'ఆపరేషన్ సింధూర్' సమయంలోనూ ఇవే ఖాతాలు దుష్ప్రచారం చేశాయని అధికారులు వెల్లడించారు. అనధికారిక వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
Comments
Loading comments...