వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి అఫ్గాన్లోని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్లపై పాక్ బాంబు దాడులు చేసింది.
పౌర నివాసాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఒక మహిళ, ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై పాక్ ఇంకా స్పందించలేదు.
Comments
Loading comments...

