వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిచిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం పాఠశాలలలో క్లాసులు నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలతో పలు పాఠశాలలను బందు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్తులపై ర్యాంకుల సాధన పేరుతో అధిక ఒత్తిడి పెడుతూ మానసిక శారీరక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

