వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లాలో వర్షాల నేపథ్యంలో ఆగస్టు 11, 12 తేదీల్లో పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు.
పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి పాములు, విషపురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

