వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలంలోని పాతకోటలో చోటుచేసుకున్న విషాద ఘటనలో ఇద్దరు మహిళలు పాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడి హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురికి మెరుగైన వద్యం అందించాలని మంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...

