వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం TDP కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్దానిక MLA బోనెల విజయచంద్ర సతీసమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ పర్యావరణహిత మట్టి గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు. అలాగే నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్ధించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

