Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారదర్శకంగా అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తాం - ఎమ్మెల్యే నల్లమిల్లి

Follow Udayam on Google
devendra Sep 07, 2026 9:38 PM తూర్పుగోదావరిGeneral
అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 7 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, అనంతరం పరిశీలన పూర్తి చేసి అక్టోబరు 1 నుంచి పింఛన్ల పంపిణీ చేపడతామన్నారు. పారదర్శకంగా, రాజకీయేతరంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...