వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం ఉడిత్యాల సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని అరవింద్ (25) మృతి చెందాడు. బైక్పై విధులకు వెళ్తుండగా నవాబుపేట నుంచి షాద్నగర్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు.
జులై 5న అరవింద్కు వివాహం జరిగింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

