Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లులో 62 అడుగుల మట్టి గణపయ్య

Follow Udayam on Google
Dorababu M Sep 14, 2026 7:57 PM పశ్చిమగోదావరిGeneral
పాలకొల్లులో 62 అడుగుల మట్టి గణపయ్య  - Udayam
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రెల్లిపేటలో ఏర్పాటు చేసిన 62 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ సందేశంతో రూపొందించిన ఈ మహా గణపతికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వేదమంత్రోచ్ఛారణల నడుమ తొలిపూజ చేశారు. భక్తుల గణేష్ నామస్మరణలతో రెల్లిపేట పరిసరాలు మారుమోగాయి.

Comments

G
Loading comments...