Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలెం లో రేపు కిసాన్ మేళా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 18, 2026 4:11 PM నాగర్ కర్నూల్General
పాలెం లో రేపు కిసాన్ మేళా - Udayam
బిజినేపల్లి మండలం పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ ‌లో శనివారం ఉదయం 9 గంటలకు కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ఊర్కొండ మండల వ్యవసాయ అధికారి దీప్తి తెలిపారు. ఈమేళా లో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఉచిత సలహాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఊర్కొండ మండలంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...