Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం

Follow Udayam on Google
నిర్మల్ Sep 05, 2026 1:10 PM నిర్మల్General
పాక్‌పట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం - Udayam
భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సోన్‌ మండలం పాక్‌పట్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు గురువుల సేవలను కొనియాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...