వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఆసియాకప్ హాకీ క్వార్టర్ఫైనల్లో భారత మహిళల జట్టు 19-0తో పాకిస్థాన్పై విజయం సాధించి సెమీఫైనల్కు చేరింది. తొలి క్వార్టర్లోనే ఐదు గోల్స్ చేసిన భారత్ మ్యాచ్ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించింది.
పూజ మలిక్ మూడు గోల్స్తో రాణించారు. కొరియా-మలేసియా మ్యాచ్ విజేతతో భారత్ సెమీఫైనల్లో తలపడనుంది.
Comments
Loading comments...

