Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో మ్యాచ్‌కు విన్సియస్‌ జూనియర్‌, రఫినా

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 9:29 AM జాతీయంక్రీడలు
భారత్‌తో మ్యాచ్‌కు విన్సియస్‌ జూనియర్‌, రఫినా - Udayam
భారత్‌తో అక్టోబరు 23న కోల్‌కతాలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు బ్రెజిల్‌ 26 మంది జట్టును ప్రకటించింది. విన్సియస్‌ జూనియర్‌, రఫినా, మార్కినోస్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 25, 29న మ్యాచ్‌ల అనంతరం బ్రెజిల్‌ భారత్‌కు రానుంది. ప్రపంచకప్‌ తర్వాత కోచ్‌ కార్లో అంచెలోటి ప్రకటించిన తొలి జట్టు ఇదే.

Comments

G
Loading comments...