వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం మండలం కందరాడకు చెందిన ధనకొండ సాయి పాదగయ క్షేత్రంలోని పుష్కరిణిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భక్తుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని , ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

