Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాలీల్లో పరిమితికి మించి ప్రయాణం

Follow Udayam on Google
మానస శర్మ Aug 08, 2026 10:30 AM కర్నూలుఆంధ్రప్రదేశ్
ట్రాలీల్లో పరిమితికి మించి ప్రయాణం - Udayam
గూడూరు-పోలకల్‌ రహదారిలో కూలీ పనులకు వెళ్లే కొందరు ఆటో ట్రాలీల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. మహిళలు, పిల్లలతో ట్రాలీలు నిండుగా వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రయాణించడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌లోడ్‌ వాహనాలపై అధికారులు నిఘా పెంచి, నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...