వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుడ్ పాయిజనింగ్, డయేరియాతో తీవ్ర ఇబ్బందులు ఎదురైనా భారత ట్రిపుల్ జంపర్ సెల్వ ప్రభు లక్ష్యాన్ని వదల్లేదు. కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించి తన తొలి అంతర్జాతీయ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
పోటీలకు వారం ముందు అనారోగ్యంతో ఇబ్బంది పడినప్పటికీ పట్టుదలతో బరిలోకి దిగాడు. చివరికి పోడియంపై నిలిచి కాంస్య పతకం అందుకోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని సెల్వ ప్రభు తెలిపాడు.
Comments
Loading comments...
