వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా 29,633 ఓట్లను ఏఎస్డీ కేటగిరీలో గుర్తించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 12,187 ఓట్లు ఉన్నాయి.
ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఏఎస్డీగా నమోదైన ఓట్లపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మిగిలిన ఓటర్ల వివరాల నమోదును అధికారులు వేగవంతం చేశారు.
Comments
Loading comments...
