వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఆర్ఆర్పై ఆగిఉన్న సిమెంట్ లారీని స్విఫ్ట్ కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో వట్టినాగులపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అతివేగంగా వచ్చిన కారు లారీలోకి దూసుకెళ్లడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. లారీని రోడ్డుపై నిలిపి డ్రైవర్ వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
