Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల సామర్థ్య పెంపునకు ఓరియంటేషన్

Follow Udayam on Google
రవళి దేవి Aug 01, 2026 3:14 PM నంద్యాలGeneral
అధికారుల సామర్థ్య పెంపునకు ఓరియంటేషన్ - Udayam
నంద్యాల జిల్లా అధికారుల సామర్థ్య పెంపు కోసం పాన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. జిల్లా జీఎస్‌డీపీ, డొమెస్టిక్ ప్రొడక్ట్ వివరాలపై ప్రాజెక్ట్ బృందానికి అవగాహన కల్పించారు. ఈ శిక్షణ అధికారుల పనితీరును మెరుగుపరచడంలో దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...