Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-20 పెట్రోల్ విధానంపై వ్యతిరేకత

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Jul 31, 2026 11:32 AM అల్ ఇండియా జాతీయ
ఈ-20 పెట్రోల్ విధానంపై వ్యతిరేకత - Udayam Digital
ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ (EBP) అమలును నిరసిస్తూ జూలై 31న జరగాల్సిన 'గడ్డీ మార్చ్' ఆందోళనకు ముందే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జంతర్‌మంతర్‌ వద్ద గతంలో జరిగిన జెన్‌-జీ నిరసనల నేపథ్యంలో, ఈసారి ఆందోళన వీధి పోరాటంగా మారకుండా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పురి 'టీమ్‌ భారత్‌' ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.

Comments

G
Loading comments...