వార్తలకు తిరిగి వెళ్లండి
విపక్షాల నిరసనలు.. మధ్యాహ్నానికి సభ వాయిదా

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు వరుసగా నాలుగో రోజూ ఉభయ సభల్లో ఆందోళనలు చేపట్టాయి. లోక్సభలో ఇరువర్గాల నినాదాల మధ్య స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
సభ వాయిదా పడిన అనంతరం విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన కొనసాగించారు.
Comments
Loading comments...