Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల నిరసనలు.. మధ్యాహ్నానికి సభ వాయిదా

పవని రెడ్డి Jul 23, 2026 11:25 AM అల్ ఇండియా in about 4 hours
విపక్షాల నిరసనలు.. మధ్యాహ్నానికి సభ వాయిదా - Udayam Digital
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు వరుసగా నాలుగో రోజూ ఉభయ సభల్లో ఆందోళనలు చేపట్టాయి. లోక్‌సభలో ఇరువర్గాల నినాదాల మధ్య స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన కొనసాగించారు.

Comments

G
Loading comments...