వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల గ్రామంలో బుధవారం పోలీసులు హఠాత్తుగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ మహేశ్వర్రావు నేతృత్వంలో సాగిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలోని రౌడీషీటర్లు, పాత నేరస్థులు, అసాంఘిక శక్తుల ఇళ్లతో పాటు వారి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు.
Comments
Loading comments...

