వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కవచ్ ఏడాదిలో గణనీయ ఫలితాలు సాధించిందని ఎస్పీ రాజేష్చంద్ర తెలిపారు. 403 కిలోల గంజాయి, అక్రమ సరుకులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
5 లక్షలకు పైగా వాహనాలు తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఆస్తి నేరాల ఛేదనతో పాటు అంతర్రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలను తగ్గించినట్లు ఎస్పీ వివరించారు.
Comments
Loading comments...
