వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు 14 రాష్ట్రాల్లో నిర్వహించిన ఆపరేషన్లో 200 మందికిపైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వీరు ఐఎస్ఐకి చెందిన షాహ్జాద్ భట్టీ నెట్వర్క్తో సంబంధాలున్నవారని వెల్లడించారు.
నిందితుల నుంచి ఐఈడీలు, పాకిస్థాన్ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టల్స్, బుల్లెట్లు, సీసీటీవీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

