వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖతో కలిసి ‘ఆపరేషన్ చిన్నారి-తల్లి’ కార్యక్రమం ద్వారా బాలికల భద్రతను బలోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పోక్సో చట్టంపై అవగాహన, కౌన్సెలింగ్ అందిస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకు 2,083 మంది బాధిత చిన్నారులకు మానసిక సహాయం, పునరావాసం కల్పించినట్లు పేర్కొంది.
Comments
Loading comments...

