వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని కొన్ని ఓయో హోటళ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో ఆరుగురు నిర్వాహకులు, నలుగురు కస్టమర్లు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

