వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఓవర్లోడ్ కారణంగా పేలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో స్థానికులు లైన్మ్యాన్ గుడివాడ రాము ద్వారా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కావడంతో ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు తెలిపారు.
Comments
Loading comments...

