Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో తెలంగాణ వ్యక్తి గణేశ్‌ కుప్పాలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:48 PM జాతీయంGeneral
లండన్‌లో తెలంగాణ వ్యక్తి గణేశ్‌ కుప్పాలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం - Udayam
యూకేలో తెలుగువారితో పాటు ప్రవాస భారతీయులకు అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణకు చెందిన గణేశ్‌ కుప్పాల ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌’ అవార్డును అందుకున్నారు. లండన్ అధికారులు అందించిన ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాన్ని ఆయన స్వీకరించినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు పలువురు ప్రవాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...