వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా సెప్టెంబర్ 11న ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు జడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ తెలిపారు. జాబితా ప్రచురణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఎంపీటీసీ ఓటర్ల జాబితా సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో, జడ్పీటీసీ జాబితా జిల్లా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

