వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఓపెన్ స్కూల్లో పదో తరగతి ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు నేడే తుది గడువు అని మండల సమన్వయకర్త కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాలకు ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సంప్రదించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

