వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న ఓలా, ఉబర్, రాపిడో యాప్లను రద్దు చేయాలని విజయనగరం పైడిమాంబ ఆటో కార్మికుల సంఘం నాయకులు బెహరా శంకర్రావు డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన ఆధ్వర్యంలో కలక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 1 పెనాల్టీ జీవోను రద్దు చేయాలని, రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించాలని నినాదాలు చేశారు.
Comments
Loading comments...

