Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి బోనస్‌కు ఆన్‌లైన్‌ తప్పనిసరి

Follow Udayam on Google
Harika Aug 31, 2026 11:44 AM జయ శంకర్ భూపాలపల్లి General
వరి బోనస్‌కు ఆన్‌లైన్‌ తప్పనిసరి - Udayam
వానాకాలం-2026లో సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులు బోనస్‌ పొందాలంటే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి సారయ్య తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న రకం వరి రైతులు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్‌ను సంప్రదించి పట్టా పాస్‌బుక్‌, మొబైల్‌ నంబర్‌ వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...