Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌లో విషపు మాత్రలు ఆర్డర్.. మైనర్ మృతి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:22 PM జాతీయంGeneral
ఆన్‌లైన్‌లో విషపు మాత్రలు ఆర్డర్.. మైనర్ మృతి - Udayam
గురుగ్రామ్‌లో 17 ఏళ్ల యువకుడి మృతికి కారణమైన నిషేధిత సల్ఫస్‌ ట్యాబ్లెట్లను మీషోలో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏప్రిల్‌ 28న టిక్లీలో యువీ మృతి చెందాడు. తల్లి ఫోన్‌ పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోర్టు ఆదేశాలతో మీషోపై నిర్లక్ష్యపు వ్యవహారానికి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Comments

G
Loading comments...