వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల ముఠాలు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నాయి. జగద్గిరిగుట్టకు చెందిన సురేందర్రెడ్డికి ఆన్లైన్ ట్రేడింగ్లో భారీ లాభాల ఆశచూపి రూ.8.55 లక్షలు దోచుకున్నారు.
మరొక ఘటనలో నల్లగండ్లకు చెందిన రాహుల్కు ఫేస్బుక్లో ప్రేమ వల విసిరి మోసం చేశారు. బాధితులు వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
Comments
Loading comments...

