వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి వి.ఎల్.పురం రైతు బజారులో గురువారం కూరగాయల ధరలను అధికారులు వెల్లడించారు. కిలో ఉల్లిపాయలు రూ.40, దేశవాళీ టమాట రూ.20, బంగాళదుంపలు రూ.15, పచ్చిమిర్చి రూ.34, దొండకాయలు రూ.24గా ఉన్నాయి.
వంకాయలు రకాన్ని బట్టి రూ.26-రూ.40, కొత్త అల్లం రూ.74, పాత అల్లం రూ.134గా ఉన్నాయి. మునక్కాడ జత రూ.10, ఆనపకాయ రూ.12, పొట్లకాయ రూ.20, అరటికాయ జత రూ.12గా ధరలు నిర్ణయించారు.
Comments
Loading comments...

