Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.32కే

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 6:10 PM అమరావతిGeneral
రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.32కే - Udayam
వచ్చే వారం నుంచి ఏపీలోని 115 రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.32కే అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మొబైల్‌ కౌంటర్ల ద్వారా కూడా సరఫరా చేస్తామన్నారు. 4-5 నెలల పాటు రేషన్‌తోపాటు కందిపప్పును మార్కెట్‌ ధర కంటే 25-30 శాతం తక్కువకు అందిస్తామని ఢిల్లీలో ప్రకటించారు. షుగర్, పచ్చిశనగలను యథావిధిగా సరఫరా చేస్తామన్నారు.

Comments

G
Loading comments...