Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్మెంట్

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 12:58 PM అల్లూరి ఆంధ్రప్రదేశ్
పోలవరం నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ - Udayam
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గిరిజనేతర నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోక్వాల్ తెలిపారు. పేజ్ వన్‌బీ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని 30 ముంపు గ్రామాలకు చెందిన అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డ్రాఫ్ట్ స్కీములు 1, 2లో ఉన్న గిరిజనేతర నిర్వాసితులు ఈ నెల 18లోగా దరఖాస్తులు అందజేయాలని పీవో శుభం నోక్వాల్ కోరారు.

Comments

G
Loading comments...