వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాకు చెందిన ప్రసుచీ పాండా ‘మిస్ టీన్ యూనివర్స్ ఇండియా–2026’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇదే పోటీలో మరో రెండు సబ్ టైటిల్స్ కూడా గెలిచి తన ప్రతిభను చాటుకుంది.
ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే ‘మిస్ టీన్ యూనివర్స్’ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం ఆమెకు దక్కింది. దీంతో ఆమె విజయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Loading comments...
