వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలికల్లో వాణిజ్య దుకాణాల అద్దెలు ఏళ్లుగా పెరగకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో పాత అద్దెలతోనే దుకాణాలు కొనసాగుతున్నాయి.
ప్రతి మూడేళ్లకోసారి టెండర్లు నిర్వహించి అద్దెలు పెంచాల్సి ఉన్నా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్లోని కొన్ని దుకాణాలు దశాబ్దాలుగా అదే అద్దెలతో కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

