వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ముందర మూడేళ్ల క్రితం కేబుల్ లైన్ లు ఏర్పాటు కోసం వేసిన విద్యుత్ స్తంభాలు ఒకే చోట రెండు ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని తెలిపారు.
ఒక స్తంభం 33/11kv లైన్లతో ఉండగా మరో స్తంభం ఒక కేబుల్ లైన్ తీగను బిగించేందుకు ఏర్పాటు చేయడంతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

