వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మండలం కంబరవలసకు చెందిన 30 మంది రైతులు పంట పొలాలకు సాగునీరు అందేందుకు శ్రమదానం చేశారు. జలవనరుల అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో నాగావళి ఎడమ కాలువలోని రావివలస వద్ద 1వ బ్రాంచ్ చానల్లో పూడికలు స్వయంగా తొలగించారు.
కాలువలోని పూడికలను తొలగించి బాగుచేశారు. అధికారుల తీరుపై పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

