వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర గర్భంలో చమురు, సహజ వాయువు అన్వేషణను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన రూ. 84,084 కోట్ల వ్యయంతో కూడిన 'సముద్ర మంథన్' జాతీయ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండే ఈ కేంద్ర రంగ పథకం ద్వారా దేశంలో ఇంధన భద్రత బలపడటంతో పాటు దేశీయ ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Loading comments...
