Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్‌లో విషాదం.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:24 AM అంతర్జాతీయంGeneral
న్యూయార్క్‌లో విషాదం.. ఇద్దరు మృతి - Udayam
న్యూయార్క్‌లోని సబ్‌వే రైలు పట్టాలపై ప్రియుడితో కలిసి కూర్చున్న భారత సంతతి యువతి మలైకా చిత్రే, మరో యువకుడు రైలు ఢీకొని దుర్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున లోయర్‌ మన్‌హాటన్‌లో జరిగిన ఈ ఘటనపై ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...