వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలంలోని గ్రామంలో న్యూ ముజ్గి మాజీ సర్పంచ్ మహేందర్ తో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రాఖీ సంబరాలను. చిన్నారులు గుంపుగా వచ్చి ఆయనకు రాఖీలు కట్టి సాంప్రదాయ పద్ధతులలో నామాలు పెట్టి నైవేద్యాలను అందజేశారు.
అయిన కూడా వారికి చిరునవ్వులు నవ్వుతూ తగిన నైవేద్యాలు పంచారు. వారందరికీ తనదైన రీతిలో ఆశీర్వాదం ఇచ్చారు.
Comments
Loading comments...

