Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ ఖలేద్ సైఫుల్లా

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 23, 2026 9:28 PM వికారాబాద్General
నూతన టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ ఖలేద్ సైఫుల్లా - Udayam
నూతనంగా నియమించబడిన టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ ఖలేద్ సైఫుల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో మైనారిటీ వర్గానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, ఖలేద్ సైఫుల్లా గారి నియామకం మైనారిటీలకు మరింత భరోసా కల్పిస్తుందని అన్నారు

Comments

G
Loading comments...